Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్99 రోజుల ప్రగతి పాలనపై మండల స్థాయి సమావేశం 

99 రోజుల ప్రగతి పాలనపై మండల స్థాయి సమావేశం 

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
మండలంలో జరుగుతున్న 99 రోజుల ప్రగతి పాలన పై బుధవారం ఎంపిడిఓ లక్ష్మారెడ్డి అధ్యక్షతన మండల స్థాయి అధికారులతో సమావేషం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ఎలాంటి ప్రాణాలుకల ద్వారా ఇప్పటివరకు ఎలాంటి పనులు ప్రారంభించామని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులపై అధికారులతో అయన చర్చించారు. కార్యక్రమములో తహసీల్దార్ శాంత, ఎంపిఓ రాజేష్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -