మంత్రి కోమటిరెడ్డికి అస్వస్థత.. యశోదా ఆసుపత్రిలో అడ్మిట్

నవతెలంగాణ –  హైదరాబాద్: ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ సోమాజిగూడలోని యశోదా ఆస్సత్రిలో చేరారు. తీవ్రమైన గొంతు నొప్పితో ఆయన ఆస్సత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో మంత్రికి చికిత్స కొనసాగుతున్నది.

Spread the love