![](https://navatelangana.com/wp-content/uploads/2024/04/IMG-20240411-WA0031.jpg)
వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం రంజాన్ వేడుకల్లో మాజీ మంత్రి, బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఈద్గా వద్దకు వెళ్లి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం మైనార్టీ సోదరులకు, చిన్నారులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.