బ్రాహ్మణపల్లి ఉప సర్పంచ్ కు ఎమ్మెల్సీ పాడి పరామర్శ

నవతెలంగాణ-వీణవంక
మండలంలోని బ్రాహ్మణపల్లి ఉప సర్పంచ్ శరత్ రెడ్డి తల్లి ఇటీవల మృతి చెందింది. కాగా ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం శరత్ రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వీణవంక, జమ్మికుంట జెడ్పీటీసీలు మాడ వనమాల సాధవరెడ్డి, శ్రీరాం శ్యాం, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, బీఆర్ఎస్ నాయకులు అడిగొప్పుల సత్యనారాయణ, గాజుల రాజయ్య, శ్రీనివాస్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Spread the love