న‌వ‌తెలంగాణ మార్నింగ్ టాప్ న్యూస్‌..

1.Click here ప్రారంభమైన చివరి విడత పోలింగ్‌
నవతెలంగాణ – ఢిల్లీ: ఏడో దశలో భాగంగా శనివారం పోలింగ్‌ ప్రారంభమైంది. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌తోపాటు ఏడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 56 స్థానాలకు ఈ చివరి విడతలో ఓటింగ్‌ జరుగుతోంది. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 13, పశ్చిమ బెంగాల్‌లోని read more

2. Click here వాతావరణశాఖ చల్లటి కబురు.. 
నవతెలంగాణ – హైదరాబాద్: ఎండలతో దేశం ఉడికిపోతున్న వేళ వాతావరణశాఖ మరో చల్లని కబురుచెప్పింది. గురువారమే కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు అనుకున్న తేదీ కంటే ముందుగానే దేశంలోని వివిధ ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం read more

3. Click here భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..
నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియాలోని సామాన్య ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. ఎల్‌పిజి సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ read more

4. Click here నేడు తెరుచుకోనున్న ఇంటర్ కాలేజీలు 
నవతెలంగాణ – హైదరాబాద్: వేసవి సెలవులు ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లోని జూనియర్ కాలేజీలు నేడు రీఓపెన్ కానున్నాయి. TGలో మొత్తం 3,269 కాలేజీలు ఉండగా, నిన్నటి వరకు 2,483 కళాశాలలకు ఇంటర్ బోర్డు అఫిలియేషన్ read more

5. click here ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి 
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి వద్ద శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు read more

 

Spread the love