నిజామాబాదు జిల్లా మహిళా జర్నలిస్టుల సంఘం ఎన్నిక

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాదు జిల్లా మహిళా జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి.ఈ మేరకు బుధవారం నిజామాబాదు లో ని వినాయకనగర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కమిటీ కి అధ్యక్షురాలిగా బైస సంగీత ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీ లో జనరల్ సెక్రటరీ గా సోని,కోశాధి కారిగా అనిత,వాయిస్ ప్రెసిడెంట్ గా ఆశ్ర,సహాయ సెక్రటరీ గా లావణ్య, కమిటీ మెంబెర్స్ గా అర్చన, తులసి, సౌoదర్యం, దీపికా, వాణి, ప్రసన్న, కావ్య, రోషిని, సంజన, రజిత ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా అధ్యక్షురాలు బైస సంగీత మాట్లాడుతూ..నిజామాబాద్ జిల్లా కమిటీలలోనే కీలకమైనధీ  ఈ నిజామాబాదు జిల్లా మహిళా జర్నలిస్ట్ అసోసియేషన్ అని అధ్యక్షురాలు బైస సంగీత తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మీడియాలో వివిధ పలు విభాగాలలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ లు, డెస్క్, ఎలక్ట్రానిక్ ,ప్రింట్ మీడియా ల లో పనిచేస్తుంన్న మహిళా లు ఈ కమిటీ సభ్యులుగా ఉంటారని ఆమె తెలిపారు.
Spread the love