ఘన్ పుర్ చెరువులో పడి ఒకరి మృతి..

నవతెలంగాణ-  డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని  ఘనపూర్ గ్రామానికి చెందిన బుర్రే ప్రవీణ్ 27 శనివారం 10 న గొర్రెలను మేపటానికి వెళ్లి మల్లి తిరిగి ఇంటికి రాలేదని, ఆదివారం ఉదయం అందజ 6 గంటలకు ఘనపూర్ చెరువు లోపడి చనిపోయినాడు . మృతుని భార్య బుర్రే అనూష పిర్యాదు మేరకు కేసు చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని మార్చురీకి తరలించినట్లు ఎస్సై కచ్చకాయల గణేష్ తెలిపారు.

Spread the love