ఎమ్మెల్యే మదన్ మోహన్ చిత్రపటానికి పాలాభిషేకం


నవతెలంగాణ గాంధారి: గాంధారి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బిస గణేష్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వివిధ అభివృద్ధి పనుల కోసం పది కోట్లు కేటాయించగా ప్రభుత్వ పాఠశాల అవసరాల కోసంఎమ్మెల్యే నిధులు కేటాయించడం తో గ్రామస్తులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులుపాలాభిషేకం నిర్వహించారు పాఠశాలకు నిధులు కేటాయించడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు చంద్ర కాంత్,సాయిలు తదితరులు పాల్గొన్నారు

Spread the love