డిచ్ పల్లి లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని డిచ్ పల్లి రైల్వే స్టేషన్ నుంచి రాహదరి వేంట ఘన్పూర్ వరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ ను గురువారం చేశారు. ఈనెల 13 నా జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో శాంతి యుతంగ ప్రజలు స్వేచ్ఛ గా పాల్గొనాలని డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె మల్లేష్ అన్నారు. ఈ కార్యక్రమం లో డిచ్ పల్లి,ఇందల్ వాయి ఎస్సై లు యు మహేష్, మనోజ్ కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love