నేడు పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం

నవతెలంగాణ దుబ్బాక రూరల్: మంగళవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు 33 కెవి రఘోత్తంపల్లి ఫీడర్‌ మరమ్మత్తుల నిర్వహణ కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందనీ విద్యుత్ ఏఈ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మత్తుల కారణంగా మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట, మండల పరిధిలోని ఆకారం,రఘోత్తంపల్లి, గోసన్ పల్లి, బొప్పాపూర్, ఎనగుర్తి గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు.

Spread the love