టాస్ గెలిచిన రాజస్థాన్‌.. ఢిల్లీ బ్యాటింగ్‌

నవతెలంణ – ఢిల్లీ: ఐపీఎల్‌-17లో భాగంగా ఢిల్లీ, రాజస్థాన్‌ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్‌ 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ 11 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలు నమోదు చేసింది.
రాజస్థాన్‌ జట్టు:  జైస్వాల్‌, శాంసన్‌, రియాన్‌, ఫెరీరా, పావెల్‌, దుబే, అశ్విన్‌, బౌల్ట్‌, అవేశ్‌, సందీప్‌, చాహల్‌.
ఢిల్లీ జట్టు: ఫ్రేజర్‌, పోరెల్‌, హోప్‌, రిషభ్‌, స్టబ్స్‌, నబీ, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌, ముకేశ్‌, ఇషాంత్‌, ఖలీల్‌.

Spread the love