శాలివాహన సంఘం డిఆర్ఎస్ మద్దతుగా తీర్మానం

నవతెలంగాణ- భీంగల్
మండలంలోని ముచ్కూర్ గ్రామానికి చెందిన శాలివాహన కుమ్మరి సంఘం సభ్యులు టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు ఈ మేరకు తీర్మాన పత్రాన్ని ఎంపీటీసీ రాజేశ్వర్ టిఆర్ఎస్ నాయకుడు బండి శ్రీనివాస్ లకు గురువారం అందజేశారు. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి కె ఆకర్షితులమై బి ఆర్ ఎస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు వారు తెలిపారు నియోజకవర్గంలో మంత్రి వెంటే ఉంటామని వారు తెలిపారు మద్దతు ప్రకటించిన వాళ్లు శాలిదానం సంఘం సభ్యులు గంగాధర్ లింగం గణేష్ జలంధర్ రమేష్ మహేష్ రాజేష్ సురేష్ సుభద్ర బాలవ్వ మరియు సభ్యులకు ఉన్నారు.

Spread the love