రౌడీ షీటర్ దారుణ హత్య

నవతెలంగాణ- రంగారెడ్డి: రాజేంద్రనగర్ లో శనివారం రౌడీషీటర్ హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది. డైరీ ఫామ్ వద్ద ఓ నిర్మానుష్య ప్రాంతం లో రౌడీ షీటర్ సర్వర్ ను హత్య చేసిన దుండగులు. పథకం ప్రకారం పాత కక్షల నేపథ్యంలో సర్వర్ ను నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకొని వెళ్లి కత్తులతో పొడిచి చంపిన దుండగులు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు దర్యాప్తు చేపట్టారు.

Spread the love