గుడికందుల మాజీ సర్పంచ్ ను పరామర్శించిన సర్పంచ్ లు

నవతెలంగాణ – తొగుట

గుడికందుల మాజీ సర్పంచ్ ను వివిధ గ్రామాలసర్పంచ్ లు పరామర్శించారు. సోమవారం మండలంలోని గుడికందుల గ్రామానికి చెందిన మాజీ  సర్పంచ్ గంగని గళ్ళ మల్లయ్య సతీమణి గంగని గళ్ళ రాజవ్వ గత కొన్ని రోజుల నుండి అనారో గ్యంతో బాధపడుతుంది. 2 రోజుల క్రితం ఆరోగ్యం క్షిణించడంతో గాంధీ ఆస్పత్రి లో చేర్పించారు. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. మృతి చెందిన విషయం తెలుసుకున్న తొగుట మాజీ సర్పంచ్ పాగాల కొండలరెడ్డి, చందా పూర్ మాజీ సర్పంచ్ బొడ్డు నరసింహులు యాద వ్, కాన్గల్ బీఆర్ఎస్ నాయకులు చంద్రారెడ్డి లు ఆయనను పరామర్శించారు.
Spread the love