ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్ ..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని  నడిపల్లి గ్రామ శివారులో 7 ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి డబ్బులను,పేకట ముక్కలను స్వాదీనం చేసుకున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.అయన తెలిపిన వివరాల ప్రకారం నడింపల్లి శివారులో కోందరు డబ్బులు పెట్టి మూడు ముక్కల పేకాట ఆడుచున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి పేకాట ఆడుతున్న 7 ఏడుగురిని పట్టుకొని, పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి వారి వద్ద నుండి  2250 రూపాయలను, పేకాట ముక్కలను స్వాదీనం చేసుకుని పలువురి సమక్షంలో విచారించి అదుపులోకి తీసుకుని కేసు చేసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
Spread the love