మండలంలో ఘణంగా శ్రీకృష్ణాష్టమి..

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని పలు గ్రామాలలో సంప్రాదాయానుసారంగా శ్రీ కృష్ణ జయంతి వేడుకలను ఘణంగా నిర్వహించారు. పాఠశాలలో పిల్లలకు కృష్ణుడు , రుక్మీని, సత్యబామా, వేషదారణ చేసి కార్యక్రమాలు నిర్వహించారు. బస్వాపూర్ గ్రామములో సర్పంచ్ రవి పటేల్ ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు. జుక్కల్ మండల కేంద్రంలో విధులలో ఉట్టి కొట్టే కార్య క్రమాలతో పాటు, గుళ్లలో పూజలు నిర్వహించారు. ప్రసాదం మిఠాయిలు నిర్వహకులు  పంచారు. ఆయాగ్రామాలలో మండల వాసులకు కృష్ణ జయంతి శభాకాంక్షలు తెలిపారు.
Spread the love