లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గతవారం ముగింపులో భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు సోమవారం పుంజుకున్నాయి. దేశంలో రాజకీయ పరిస్థితులు, క్రూడాయిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో సూచీలు పతనమయ్యాయి. రాజకీయాలకు, స్టాక్‌ మార్కెట్లకు లింక్‌ చేయకూడదని కేంద్రమంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సూచీలు లాభాల్లో ట్రేడాయి.

Spread the love