ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో సుప్రీం కీలక తీర్పు

నవతెలంగాణ – ఢిల్లీ: ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. లంచం కేసులో చట్టసభ సభ్యులకు మినహాయింపు లేదని చెప్పింది. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమని పేర్కొంది. ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది.

Spread the love