సురేష్ షెట్కార్ ను సన్మానించిన జుక్కల్ ప్రజాప్రతినిధులు..

నవతెలంగాణ – జుక్కల్

జహిరాబాద్ పార్ల మెంట్ సబ్యుడిగా ఇటివలే ఎన్నికైన సురేష్ శెట్కార్ ను జుక్కల్ మండల కాంగ్రేస్ నాయకులు బుదువారం నాడు కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్భంగా జుక్కల్ కాంగ్రేస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ అస్పత్ వార్ వినోద్, మాజీ ఎంపిపి లక్ష్మన్ పటేల్ , నాయకుడు బొంపెలి రాజుల్ సేట్ గెలుపపుకు  కృషి నందుకు ఎంపి సురేష్ శెట్కార్ వారిని అభినందించారు. రాబోయే రోజులలో ప్రదలకు ఇచ్చిన హమీలను తప్పక నెరవెర్చుతానని, అందరి సహకారంతో మంచి మెాజార్టీ ఇచ్చి నన్ను  పార్ల మెంట్ కు పంపిస్తున్నందుకు రుణం తీర్చుతుంటానని ఎంపి సురేష్ శెట్కార్  పేర్కోన్నారు. కార్యక్రమంలో జుక్కల్ మండల కాంగ్రేస్ పార్ట నాయకులు తదితరులు పాల్గోన్నారు.
Spread the love