- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. నేడు ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది. రవీనా టాండన్, రాధిక శరత్కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Advertisement -



