ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది: జానారెడ్డి

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. తెలంగాణలో మెజార్టీ…

అశ్వారావుపేటలో 80.36 శాతం పోలింగ్..

పోలింగ్ లో అపశృతి…. అనారోగ్యంతో ఇద్దరు మృతి… ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ప్రక్రియ… సాయంత్రం 7 గంటలకు నియోజక వర్గం పోలింగ్…

పోలింగ్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది : సీఈవో వికాస్‌రాజ్‌

నవతెలంగాణ హైదరాబాద్: పోలింగ్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు. పోలింగ్‌ శాతం బాగానే నమోదైందని……

అడవిలో 16 కి.మీ కాలినడకన వచ్చి ఓటు వేసిన గ్రామం

నవతెలంగాణ ములుగు: ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి ఓటు మాత్రమే తమ భవిష్యత్తును నిర్ణయిస్తోందని  16 కిలో మీటర్లు అటవీ గుండా కాలినడకన…

మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణలో 52.34శాతం పోలింగ్

నవతెలంగాణ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో, ఆంధ్రప్రదేశ్ లోని…

తెలంగాణలో… పోలింగ్ బూత్ కోసం ఆందోళన… చివరకు

నవతెలంగాణ మరిపెడ: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలో మొరాయిస్తున్నా..అధికారులు వెంటనే వాటిని సరిచేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి…

ఓటు వేసిన ప్రముఖులు..మంత్రులు..

నవతెలంగాణ హైదరాబాద్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఓటు…

ఉదయం 11 గంటల వరకు పోలింగ్‌ శాతం ఇలా..

నవతెలంగాణ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి,…

తెలంగాణలో పలు గ్రామాల్లో పోలింగ్ బహిష్కరణ

నవతెలంగాణ హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించలేదన్న కారణంతో తెలంగాణలోని పలు గ్రామాల్లో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్‌ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేదంటూ…

ఖమ్మంలో భారీగా పట్టుపడిన నగదు

నవతెలంగాణ ఖమ్మం: లోక్ సభ ఎన్నికల వేళ ఖమ్మం జిల్లాలో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. జిల్లాలోని కూసుమంచి మండలం దేవుని…