బాలికల హాస్టల్ లో దుప్పట్ల పంపిణీ

నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట పట్టణం బీసీ కాలనీలోని ఎస్సి బాలికల హాస్టల్ ఆదివారం, యాదగిరిగుట్ట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు…

చంద్రబాబును కలిసిన అనంతరం ప్రశాంత్ కిశోర్ స్పందన

నవతెలంగాణ – హైదరాబాద్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కలవడం ఇవాళ మీడియాలో ప్రముఖంగా…

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్ర ఆవేదనను కలిగించాయి:చంద్రబాబు

నవతెలంగాణ – అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వేమూరు, తెనాలి,…

టీడీపీ కార్యకర్త హత్య కేసు.. 9 మందికి యావజ్జీవ శిక్ష

నవతెలంగాణ – అమరావతి: 2006లో టీడీపీ కార్యకర్త నరసింహయ్య (80)పై కాంగ్రెస్ వర్గీయులు రాళ్లతో దాడి చేసి హత్య చేసిన ఘటనలో…

చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలు, ర్యాలీల్లో పాల్గొనవచ్చు: సుప్రీంకోర్టు

నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టు ఊరటను కల్పించింది. రాజకీయ కార్యకలాపాలు, ర్యాలీల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని సుప్రీం ధర్మాసనం…

ఢిల్లీ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

నవతెలంగాణ – ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారు. ఈ సాయంత్రం తన న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కుమారుడి వివాహ…

రేపే నారా లోకేశ్ యువగళం పునఃప్రారంభం

నవతెలంగాణ – హైదరాబాద్: అధినేత చంద్రబాబునాయుడు జైలు నుంచి విడుదల కావడంతో టీడీపీ తన కార్యకలాపాలు ముమ్మరం చేయాలని నిశ్చయించుకుంది. ఈ…

చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

నవతెలంగాణ – హైదరాబాద్: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ…

స్కిల్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్‌

అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఊరట లభించింది. స్కిల్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ను సోమవారం మంజూరు చేసింది.…

హైదరాబాదులో సీబీఎన్ విజన్-2047 ఫోరం ఆవిష్కరణ

నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల విజన్-2047 ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైదరాబాదులో సీబీఎన్ విజన్-2047…

నాకు 800 ఎకరాలు ఉన్నా.. రైతు బంధు పడదు: మల్లారెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: నాకు 800 ఎకరాలు ఉన్నా.. రైతు బంధు పడదు అంటూ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. నిన్న ఓ…

చంద్రబాబు బెయిల్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా

నవతెలంగాణ – అమరావతి: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఈరోజు…