మండలంలో వరి కోనుగోలు పూర్తి చేస్తాం: తహసీల్దార్

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని అన్ని వరికోనుగోలు కేంద్రాలలో వరిపంట తూకం వేసే ప్రక్రియ సోమవారం నాటికి  పూర్తీ చేస్తానని జుక్కల్ తహసీల్దార్ హిమబిందు తెలిపారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోని నాలుగు కేంద్రాలలో వరి కోనుగోలు కేంద్రాలు జిల్లా కలెక్టర్ ఆదేశాల నేరకు ప్రారంబించామని, అన్ని కేంద్రాలలో  కలెక్టర్ ఆదేశానుసారం రోజు వారి టార్గేట్ పూర్తీ చేసి లారీలలో మిస్లర్లకు తరలించామని తెలిపారు. ప్రస్తుతం అన్ని సెంటర్ టార్గేట్ పూర్తయిందని , మంగళ వారం నుండి కోను గేలు నిలిపి వెస్తున్నామని ఆమె తెలిపారు.

Spread the love