తెలుగు విశ్వవిద్యాలయం నూతన భవన పూజా కార్యక్రమం

నవతెలంగాణ-దుండిగల్‌
నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నూతన భవనం వాస్తు పూజా కార్యక్రమంలో పాల్గొన్న మేయర్‌ కోలన్‌ నీలా గోపాల్‌ రెడ్డి, కమీషనర్‌ రామకష్ణ రావు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ కిషన్‌ రావు ,రిజిస్ట్రార్‌ బట్ట రమేష్‌ ,కార్పొరేటర్‌ సురేష్‌ రెడ్డి సీనియర్‌ నాయకులు కోలన్‌ గోపాల్‌ రెడ్డి, వెంగయ్య చౌదరీ, ప్రొఫెసర్లు, సిబ్బంది, అధికారులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love