గాంధారి మండలంలోని రామలక్ష్మణ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాపూరావు (రాజు ) కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది విషయం తెలిసిన గాంధారి మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంపీటీసీ తూర్పు రాజులు రామలక్ష్మి పల్లి బాపురావు ఇంటికి వెళ్లి పరామర్శించారు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గాంధారి మండలం కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా తూర్పు రాజులు మాట్లాడుతూ కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చిన వారికి అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబా. బాలు. గణేష్. మధు. శేఖర్ వెంకటి రాజు సాయిలు సంతు తదితరులు పాల్గొన్నారు.