ఎమ్మెల్యేను సన్మానించిన మునిపల్లి గ్రామ ప్రజలు

నవతెలంగాణ – జక్రాన్ పల్లి: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని మునిపల్లి గ్రామ ప్రజలు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలోని మునిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే భూపతిరెడ్డిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, గ్రామ సర్పంచ్ చిన్న సాయిరెడ్డి, మాజీ ఎంపీపీ అనంత్ రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.

Spread the love