నేడు ఆచార్య కేకే రంగనాథాచార్యులు వర్థంతి సంస్మరణ సభ

ఈ నెల 15న సోమవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌ లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దొడ్డి కొమరయ్య హాల్‌లో ఆచార్య కేకే రంగనాథాచార్యులు వర్థంతి సంస్మరణ సభ నిర్వహిం చనున్నారు. ఈ కార్యక్రమంలో నిశిలేశ్వర్‌ విశిష్ట ప్రసంగం చేయనున్నారు.

Spread the love