18న ‘జీవజలం చలం’ స్మారకోపన్యాసం

చలం భావన ఆధ్వర్యంలో ఈ నెల 18న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాలులో చలం స్మారకోపన్యాసం సభ నిర్వహిస్తు న్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సభలో నగముని చలం ఆత్మకథపై ప్రసంగిస్తారు. శీల సుభద్రాదేవి, కొండేపూడి నిర్మల, ఘంటశాల నిర్మల, సజయ, మామిడి హరికృష్ణలు చలం ఆత్మకథలోని కొన్ని భాగాలను చదువుతారు.
– నాళేశ్వరం శంకరం

Spread the love