నవతెలంగాణ -హైదరాబాద్: లోక్సభ ఎన్నిలకు బీఆర్ఎస్ మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ నుంచి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పేర్లను ఖరారు చేసింది.