జక్రన్ పల్లి గ్రామo లో ఉన్న స్కూల్ అదనపు గదుల నిర్మాణానికి డెవలప్మెంట్ కమీటికి మాదిగ సంఘ సభ్యులు 25000/- ఐదు వేల రూపాయలు విరళంగా అందించారు. స్కూల్ డెవలప్మెంట్ కమిటీ తరుపున జక్రన్ పల్లి గ్రామ ప్రజల తరుపున వారికీ మరియు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త పైపుల రాజిరెడ్డి, సర్పంచ్ చంద్రకళ బాలకిషన్, ఎంపీటీసీలు గంగారెడ్డి, తలారి మరియా సతీష్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.