Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిచ్చితర్థానికి హాజరైన పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య

నిచ్చితర్థానికి హాజరైన పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం గాదంపల్లి గ్రామానికి చెందిన కొమ్ము అనిల్-సౌమ్య నిచ్చితార్దo ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ నిచ్చితార్థానికి తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు ఇప్ప మొoడయ్య హాజరై కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అడ్వాల మహేష్,సత్యం,లింగయ్య,రమేష్,రవి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -