- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని రేగలపల్లి గ్రామంలో మూగ జీవాలకు నట్టల నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ జంగిలి లక్ష్మీ మంగళవారం ప్రారంభించారు. నట్టల నివారణ టీకాల పంపిణీతో జీవాలు ఆరోగ్యంగా ఉంటాయని పశు వైద్యురాలు హరిత తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



