Tuesday, May 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంగేజ్మెంట్ హాజరైన ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి.

ఎంగేజ్మెంట్ హాజరైన ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి.

- Advertisement -

నవ తెలంగాణ-మల్హర్ రావు.
మండలంలోని ఎడ్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ జనగామ పోచయ్య పుత్రిక ఎంగేజ్మెంట్ కి తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ హాజరై కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జనగామ లక్ష్మిరాజు,వార్డు సభ్యులు మేరుగు శ్రీనివాస్,పంతకాని గౌతమీ బాపు,మాజీ సర్పంచ్ జనగామ బాపు, జంగిడి నగేష్,బత్తుల తిరుపతి,జనగామ బాలరాజు,మద్దెల రాజబాబు,అజ్మీర శివ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -