- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండల కేంద్రంలో ఆదివారం 16వ జాతీయ ఓటర్స్ దినోత్సవాన్ని తహసిల్దార్ ఉమలత ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల కేంద్రంలోని బస్టాండ్, రథాల గైన్, జనసాంద్రత ఉన్న ప్రదేశాల్లో ఓటర్స్ డే విశిష్టతను వివరించారు. ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఆర్ ఐ రవి కాంత్, ఉప సర్పంచ్ నవీన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


