Tuesday, June 30, 2026
E-PAPER
Homeఆటలుక్రికెటర్ శశాంక్ సింగ్ పై కేసు నమోదు

క్రికెటర్ శశాంక్ సింగ్ పై కేసు నమోదు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్, అతడి తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్‌పై భోపాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. తమను దూషించి, దాడి చేశారని ఇంట్లో పనిచేసే వంట మనిషి ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు. వంట మనిషిగా చేరిన తనకు ఉచిత వసతి, భోజనం, జీతంతో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో సహాయం చేస్తామని హామీ ఇచ్చారని, అయితే వంటల్లో నాణ్యత లేదని తనను దూషించి, కొట్టి, ఫోన్ లాక్కున్నారని బాధితుడు ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -