Friday, March 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకొండచరియలు విరిగిపడి 50 మంది మృతి

కొండచరియలు విరిగిపడి 50 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా దక్షిణ ఇథియోపియాలోని గామో జోన్‌లో కొండచరియలు విరిగి పడ్డాయి. గచో బాబా, కంబా, బోంకే జిల్లాల్లో జరిగిన ఈ ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోగా, 125 మంది గల్లంతయ్యారు. కొండచరియల బురద ఇళ్లపై పడటంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరుగే అవకాశముందని విపత్తు నిర్వాహణ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -