Saturday, March 14, 2026
E-PAPER
Homeక్రైమ్ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైకు.. ముగ్గురు మృతి

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైకు.. ముగ్గురు మృతి

- Advertisement -

నవతెలంగాణ మెదక్: మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -