Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు..

ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని మండల విద్యావనరుల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించినట్టు ఏంఈఓ మహతి లక్ష్మీ సోమవారం తెలిపారు.వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు చేపట్టి సామర్థ్యాలను పెంచాలని ఏంఈఓ అయా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -