- Advertisement -
నవతెలంగాణ-జన్నారందండేపల్లి: దండేపల్లి మండలం నంబాల గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి దాసరి శేఖర్(35) అనే రైతు మృతి చెందాడు. బుధవారం ఉదయం పొలానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై తహసిద్దీన్ తెలిపారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేతికందే దశలో ఉన్న పంటను చూసుకోవడానికి వెళ్లిన రైతు విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.
- Advertisement -



