Saturday, March 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పుట్ట లింగమ్మ జ్ఞాపకార్థం నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నీ.!

పుట్ట లింగమ్మ జ్ఞాపకార్థం నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నీ.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
స్వర్గీయ పుట్ట లింగమ్మ జ్ఞాపకార్థం,పుట్ట మదన్న ప్రీమియర్ లీగ్ సీజన్-1 మంథని నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నీని ప్రేoడ్స్ యూత్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వాహకులైన లక్ష్మన్ రావు,శ్రీషేలం యాదవ్,మహేష్ రెడ్డి,నాగరాజు గౌడ్ శనివారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టోర్నీని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చేతులమీదుగా ప్రారoబిస్తారని తెలిపారు. ఈ టోర్నీని గంగారం ఎక్స్ రోడ్ పత్తి మిల్లుకు ఎదురుగా గ్రౌండ్ లో ఉంటుందన్నారు. ఈ ఆటలో 12 టీమ్స్, రెండు గ్రూపులు ఉంటాయన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.44,444.ద్వితీయ బహుమతి రూ.22,222.తృతీయ బహుమతి రూ.11,111 అందజేయడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -