Sunday, March 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్ల రైతువేదికలో వీడియో కాన్ఫరెన్స్ వీక్షించిన రైతులు

తాడిచెర్ల రైతువేదికలో వీడియో కాన్ఫరెన్స్ వీక్షించిన రైతులు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల రైతువేదికలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించి, రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బండి స్వామి, బండారి నర్సింగం ఉప సర్పంచ్లు బొబ్బిలి రాజు గౌడ్, తాళ్ళ రవీందర్, ఏఈఓ పృథ్వి, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -