- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల రైతువేదికలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించి, రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బండి స్వామి, బండారి నర్సింగం ఉప సర్పంచ్లు బొబ్బిలి రాజు గౌడ్, తాళ్ళ రవీందర్, ఏఈఓ పృథ్వి, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -


