మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్
నవతెలంగాణ – మల్హర్ రావు : అధైర్య పడొద్దు.. బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ అన్నారు. శుక్రవారం మండలంలోని మల్లారం, పెద్దతూoడ్ల, కిషన్ రావు పల్లి, ఎడ్లపల్లి, రుద్రారం గ్రామాల్లో ఇటీవల అనారోగ్యంతోపాటు పలు కారణాలతో మృతి చెందిన గిర్నేని సమ్మరావు, గడ్డం సదానందం, బొంతల మోక్షశ్రీ, దండిగా రాజకొమురయ్య, బయ్య పోతరాజు, తోట ఎల్లమ్మ, మారవేన ఓదెలు, బడితల లింగమ్మ,పగడాల రాజమల్లు తదితర బాధిత కుటుంబ సభ్యులను పరామర్షించి,మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు, బిఆర్ఏస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి,యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్, నారా రమేష్, నాగేశ్వర్ రావు, జక్కుల లక్ష్మన్ పాల్గొన్నారు.
అధైర్య పడొద్దు.. బీఆర్ఎస్ అండగా ఉంటుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES