- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
ప్రతి సోమవారం భిక్కనూరు పట్టణ కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజావాణి దరఖాస్తులు రాలేవని అధికారులు తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కారం కొరకు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలని ఆయా శాఖల అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో రాజ్ కిరణ్ రెడ్డి, ప్రభుత్వ కార్యాలయ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -