టీపీసీసీ చీఫ్ ని కలిసిన కాంగ్రెస్ నాయకులు

Congress leaders met TPCC chiefనవతెలంగాణ – రామారెడ్డి
 మండలంలోని ఇసన్న పల్లి కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను సోమవారం హైదరాబాదులోని గాంధీభవన్లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రీ కాలభైరవ స్వామి జ్ఞాపికను అందజేసి, ఆలయాన్ని సందర్శించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కందూరి పెద్ద లింబాద్రి, దోమకొండ బైరయ్య, చింతల రవీందర్, తుమ్మల రమేష్, చెట్టుపల్లి బైరయ్య, రెడ్డిపేట బాలయ్య తదితరులు ఉన్నారు.
Spread the love