Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలువక్స్ బిల్లుపై నేడు ముస్లింల ఆందోళన

వక్స్ బిల్లుపై నేడు ముస్లింల ఆందోళన

నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వక్ఫ్ (సవరణ) బిల్లు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని ముస్లిం నేతలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టనున్నారు. ఇందులో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం నాయకులు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img