- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో వర్షపు నీరు భూమిలో ఇనుకుట కోసం ఇంకుడు గుంతల నిర్మాణం కోసం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్ గాంధారి మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ మరియు స్థానిక నాయకులతో కలిసి తో కలిసి పనుల జాతర 2025 కార్యక్రమం లో భాగంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రేణుక ఛాహన్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సంఘని బాబా, బొమ్మని బాలయ్య, ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సర్దార్ నాయక్,లైని రమేశ్, గంగి రామకృష్ణ,సయ్యద్ అహ్మద్,గడశంకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -