- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని గాదంపల్లి గ్రామానికి దాసరి రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు.గురువారం తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య మృతుని కుటుంబానికి పరామర్శించి సానుభూతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంథని మార్కెట్ డైరెక్టర్ బండారి నర్సింగరావు, కాంగ్రెస్ నాయకులు రాజు నాయక్,అడ్వాల మహేష్,ఆకుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
- Advertisement -