నవతెలంగాణ – చండూరు
ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ 110 వ జయంతి సందర్భంగా గట్టుప్పల మండల కేంద్రంలో బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు నామని. జగన్నాథం , మాజీ వైస్ ఎంపీపీ అవ్వారి శ్రీనివాస్ , పద్మశాలి యువజన సంఘ అధ్యక్షులు పున్న కిషోర్ , మండల కార్మిక సంఘ అధ్యక్షులు గంజి కృష్ణయ్య, తిరందాసు రాములు , నామని బుచ్చయ్య, సామల యాదయ్య, చెరిపల్లి సత్తయ్య, గంజి.రాములు ,రాపోలు.మార్కండేయ, జెల్ల.మారయ్య , చెరిపల్లి ఆంజనేయులు, అందె రాము , కర్నాటి వెంకటేశం బావండ్ల శ్రీనివాస్ , చిలుకూరి.అంజయ్య, కర్నాటి.వెంకటేశ్వర్లు ,కర్నాటి.శ్రీనివాస్ ,నారని జగన్ ,పున్న ఆనంద్ , కర్ణాటి గణేష్ , ఏలా శివ శంకర్ , చెరిపల్లి నగేష్ పాల్గొన్నారు.
ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ 110 వ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES