శంకరపట్నంలో సర్వసభ్య సమావేశం

నవతెలంగాణ  – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఉమ్మెత్తల సరోజన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు  ఉపాధి హామీ, విద్యుత్ అధికారులను తదితర సమస్యలపై ప్రశ్నించారు. పలు సమస్యలపై ఎంపీటీసీ సభ్యులు లేవనేత్తడంతో వాడి వేడిగా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీడీవో శ్రీవాణి, తాసిల్దార్ అనుపమ, ఎంపిటిసి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
Spread the love