సోయా పంటకు కాండం తొలిచే పురుగు..

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం బోర్గం గ్రామంలోని సోయా పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని వ్యవసాయ విస్తీర్ణ అధికారి అజయ్ పేర్కొన్నారు. ఈ పంట ఏపుగా పెరగడంతో కాండం తొలిచే పురుగు సోకిందని దీని నివారణకు క్లోర్మానీలిప్రోన్,& లంబడా సయాలోత్రిన్, 80 లీటర్లు నీటీ లో కలిపి పిచికారి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love